కోవిడ్ 19:ప్రవాసీయుడు తప్పించుకున్నాడనే పుకార్లను కొట్టిపారేసిన ఒమన్
- April 12, 2020
ఒమన్ లోని ఓ ప్రవాసీయుడు మస్కట్ నుంచి విలాయత్ మన్కుల్ కు పారిపోయాడనే పుకార్లను ఒమన్ ప్రభుత్వ సమాచార కేంద్రం కొట్టిపారేసింది. అలాంటి ఘటనలేవి చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రవాసీయుడు పారిపోయినట్లు జరుగుతున్న ప్రచారంతో జనం ఆందోళన చెందుతున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ సమాచార కేంద్రం వివరణ ఇచ్చింది. మస్కట్ నుంచి అల్ ధహిరా గవర్నేట్ లోని విలాయత్ యన్కుల్ కు ప్రవాస కార్మికుడు తప్పించుకొని పారిపోయినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆన్ లైన్ ద్వారా స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని జీసీసీ కోరింది. అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







