ఏపీ సరిహద్దుల్ని పూర్తిగా మూసివేశాం:డీజీపీ సవాంగ్‌

- April 13, 2020 , by Maagulf
ఏపీ సరిహద్దుల్ని పూర్తిగా మూసివేశాం:డీజీపీ సవాంగ్‌

అమరావత: ఏపీ సరిహద్దుల్ని పూర్తిగా మూసివేశాం: డీజీపీ సవాంగ్‌ చెప్పారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, నిత్యావసరాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తామన్నారు. అత్యవసర రవాణా పాసులు జారీ చేస్తామని, పాస్‌లు తీసుకునే వారు పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com