ఏపీ సరిహద్దుల్ని పూర్తిగా మూసివేశాం:డీజీపీ సవాంగ్
- April 13, 2020
అమరావత: ఏపీ సరిహద్దుల్ని పూర్తిగా మూసివేశాం: డీజీపీ సవాంగ్ చెప్పారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, నిత్యావసరాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తామన్నారు. అత్యవసర రవాణా పాసులు జారీ చేస్తామని, పాస్లు తీసుకునే వారు పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు