బహిరంగ ప్రదేశాల్లో సమావేశం:నలుగురి అరెస్ట్
- April 13, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, నలుగురు వ్యక్తుల్ని (ఖతారీలు) అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా పబ్లిక్లో వీరంతా సమావేశం అయ్యారన్నది నిందితులపై మోపబడ్డ అభియోగం. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ వీడియో ఆధారంగా నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువమంది ఒకే చోట గుమికూడటం ప్రమాదకరం. ఈ మేరకు మినిస్ట్రీ స్పష్టమైన నిబంధనల్ని ఖరారు చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. బీచ్లు, పబ్లిక్ ప్లేస్లు, రెస్టారెంట్లు అలాగే కేఫెటేరియాల వద్ద జనం గుమికూడకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు