30 రోజుల ముందు మాత్రమే వర్క్ పర్మిట్ రెన్యువల్
- April 14, 2020
కువైట్:పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, వర్క్ పర్మిట్స్ ఎక్స్పైరీకి 30 రోజుల ముందు మాత్రమే రెన్యువల్ చేయబడ్తాయని పేర్కొంది. గతంలో మూడు నెలలకు ముందుగా రెన్యువల్ చేయడానికి వీలుండేది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడు దీన్ని నెల రోజులకు పరిమితం చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?