కరోనా: ప్రైవేట్ సెక్టార్ కోసం అదనపు ప్యాకేజీకి కింగ్ ఆమోదం
- April 16, 2020
రియాద్: సౌదీ అరేబియా కింగ్ సల్మాన్, ప్రైవేట్ సెక్టార్ని కరోనా క్రైసిస్ నేపథ్యంలో ఆదుకునేందుకు అదనపు ఎకనమిక్ ప్యాకేజీకి ఆమోదం తెలిపారు. మొత్తం 50 బిలియన్ రియాల్స్ ప్యాకేజీలో అనేక కీలక అంశాలున్నాయి. ప్రైవేట్ సెక్టార్ డ్యూస్ చెల్లింపుని సులభతరం చేస్తుంది. ఆయా రంగాల్లో లిక్విడీటీని పెంచుతుంది. ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్నవారి వేతనాల చెల్లింపుకు ఉపకరిస్తుంది. 47 బిలియన్ రియాల్స్ని హెల్త్ సెక్టార్ కోసం కేటాయిస్తున్నారు. 30 మిలియన్ జనాభా వున్న దేశంలో కొత్తగా 493 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 5,862 కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదుకాగా, 79 మరణాలు సంభవించాయి. కాగా, ఇటీవలే కింగ్ సల్మాన్, 9 బిలియన్ రియాల్స్ని ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల జీతాల కోసం విడుదల చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!







