3 నెలల అదనపు అబ్సెన్స్ పర్మిట్
- April 18, 2020
కువైట్:కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 1 తర్వాత గడువు తీరే అన్ని రకాల వీసాలకు సంబంధించి 3 నెలల గడువు పొడిగింపు వర్తిస్తుందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇప్పటికే ప్రకటించింది. మార్చి 1కి ముందు రెసిడెన్సీ గడువు ముగిసినవారికి ఇది వర్తించదు. ఇలాంటివారు క్షమాభిక్ష స్కీవ్ుని వినియోగించుకుని, దేశం విడిచి వెళ్ళాల్సి వుంటుంది. చెల్లుబాటయ్యే వీసా వున్నవారు దేశం వెలుపల వున్నా, వారికి ఈ పొడిగింపు వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. రెసిడెన్స్ గవువు తీరి, సదరు రెసిడెంట్స్ విదేశాల్లో వుంటే, టెంపరరీ వీసా పొందేందుకు తగిన విధంగా అప్లయ్ చేసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?