కోవిడ్ 19: ఉల్లంఘనలకు పాల్పడిన 11 కంపెనీలు
- April 21, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్, 11 కంపెనీలు కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రికాషనరీ గైడ్లైన్స్ ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించడం జరిగింది. టెక్నికల్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్, ట్రేడ్, అగ్రికల్చర్, కాంట్రాక్టింగ్, ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్, సప్లయ్స్ మరియు ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ వంటివి ఇందులో వున్నాయి. అల్ ఖర్రా ప్రాంతంలో ఈ ఉల్లంఘనల్ని గుర్తించారు. సదరు కంపెనీలు ప్రికాషనరీ గైడ్లైన్స్ని పాటించడంలేదని అధికారులు తేల్చారు. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై కరిÄన చర్యలు వుంటాయని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు