రిపాట్రియేషన్ కోసం ‘పిఐఎ’ విమాన సర్వీసులు..
- April 21, 2020
పాకిస్తాన్ ప్రభుత్వం, ప్రత్యేక విమానాల ద్వారా తమ పౌరుల్ని ఆయా దేశాల నుంచి స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమాన సర్వీసుల్ని నడుపుతోంది. యూఏఈ నుంచి కూడా ప్రత్యేక విమానాలు నడవనున్నాయి. ఏప్రిల్ 20 నుంచి 28 వరకు ఈ విమానాలు మలేసియా, బహ్రెయిన్, యూకే, సింగపూర్ తదితర దేశాల నుంచి ఆపరేట్ అవుతాయి. యూఏఈ నుంచి లాహోర్, యూఏఈ నుంచి కరాచీ, యూఏఈ నుంచి పెషావర్, యూఏఈ నుంచి ఫైసలాబాద్, యూఏఈ నుంచి ముల్తాన్ తదితర సర్వీసులు ఈ లిస్ట్లో వున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?