కోవిడ్ 19: ఒమన్ కు 10 లక్షల హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలు సరఫరా చేసిన భారత్
- April 21, 2020
ఒమన్:మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలు ఇప్పుడు ప్రపంచ దేశాలకు సంజీవిగా మారాయి. దీంతో హైడ్రాక్సీక్లోరోక్వీన్ నిల్వలు పుష్కలంగా ఉన్న భారత్ వైపు ప్రపంచదేశాలు చూస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే అమెరికాతో పాటు 30 దేశాల వరకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను సరఫరా చేసి వైరస్ పై పోరాటంలో తనవంతు పాత్రను పోషించింది. ఇక ఇప్పుడు మిత్రదేశంగా భావించి ఒమన్ కు కూడా ఆపన్నహస్తం అందించింది. ఒమన్ అభ్యర్ధన మేరకు ఆ దేశానికి పది లక్షల హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను సరఫరా చేసింది. దీంతో ఒమన్ ప్రభుత్వం సరైన సమయంలో మాత్రలు పంపించిన భారత్ సాయానికి ధన్యవాదాలు తెలిపింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







