అధిక ధరలకు సిమెంట్ విక్రయం, షాప్స్పై రెయిడ్
- April 22, 2020
మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీస్, బిల్డింగ్ మెటీరియల్స్ విక్రయిస్తున్న షాప్లపై రెయిడ్స్ నిర్వహించడం జరిగింది. అధిక ధరలకు సిమెంట్ సహా బిల్డింగ్ మెటీరియల్స్ని విక్రయిస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు. ఈ సోదాల్లో 4 ఎస్టాబ్లిష్మెంట్స్ని షట్డౌన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టానికి వ్యతిరేకంగా ఆయా ఎస్టాబ్లిష్మెంట్స్ వ్యవహరిస్తున్నాయనీ, వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని పిఎసిపి పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు