ఖతార్:గడువు ముగిసిన ఆహార పదార్థాల రీప్యాక్..19 మంది అరెస్ట్
- April 24, 2020
దోహా:కరోనా కష్టకాలాన్ని అడ్డదారిలో డబ్బు సంపాదనకు వినియోంచుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. మాస్కులు, శానిటైజర్లే కాదు..చివరికి తినే తిండి పదార్ధాల విషయంలోనూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖతార్ లోని ఉమ్ అబిరియా ప్రాంతంలోనూ కొందరు వ్యక్తులు ఇలాంటి మోసానికే పాల్పడబోయి పోలీసులకు దొరికిపోయారు. అరబ్, ఆసియా దేశాలకు చెందిన 19 మంది..గడువు ముగిసిన ఆహార పదార్ధాల ప్యాకెట్లను పడేయకుండా మళ్లీ కొత్తగా ప్యాక్ చేసి అమ్మేందుకు ప్రయత్నించబోయారు. అయితే..పోలీసుల తనిఖీల్లో వారి గుట్టుబయటపడింది. 19 మందిని అరెస్ట్ చేసి..న్యాయపరమైన విచారణకు తరలించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు