దుబాయ్: కోవిడ్-19 నిబంధనల నుంచి కొంత ఉపశమనం
- April 24, 2020
దుబాయ్: కోవిడ్-19 నిబంధనల నుంచి కొంత ఉపశమనం కల్పిస్తూ దుబాయ్లో కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నారు. అయితే, ఇంకా కొన్ని నిబంధనలు సేఫ్టీ మరియు హెల్త్ కోణంలో కొనసాగుతాయి. రెస్టారెంట్స్, కేఫ్లు ఇకపై తెరిచి వుంటాయి. అయితే, అక్కడ బఫే అలాగే షిషా మాత్రం అందుబాటులో వుండవు. ఔట్లెట్ సామర్థ్యంలో 30 శాతంమాత్రమే వినియోగదారులకు అవకాశం కల్పించాల్సి వుంటుంది. రెస్టారెంట్స్లో టేబుల్స్ మధ్య 2 మీటర్ల ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి. డైనర్స్ అలాగే స్టాఫ్ ఖచ్చితంగా మాస్క్లు ధరించాల్సి వుంటుంది. సింగిల్ యూజ్ కట్లెరీని ఉపయోగించాల్సి వుంటుంది రెస్టారెంట్స్. ఫుడ్ డెలివరీని రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు చేయొచ్చని రెస్టారెంట్స్కి సూచించారు.
తాజా వార్తలు
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!







