ఫుడ్ ఐటెమ్స్ ని సీజ్ చేసిన ఇన్స్పెక్టర్స్
- April 25, 2020
మస్కట్: ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్స్, మానవులు తినడానికి అనుకూలంగా లేని ఆహార పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. దోఫార్ గవర్నరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఫుడ్ ఐటమ్స్ ని స్వాధీనం చేసుకుని, వాటిని ధ్వంసం చేశారు అధికారులు. రాయల్ ఒమన్ పోలీస్ అలాగే దోఫార్ మునిసిపాలిటీ సంయుక్తంగా ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. నిందితులపై కరిÄన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







