భారత్ లో 1000 దాటిన మృతులు...
- April 29, 2020
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఉద్ధృతంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్క రోజే కొత్తగా 1897 కేసులు నమోదవడంతో... మొత్తం కేసుల సంఖ్య 31332కి చేరింది. అలాగే... సోమవారం 62 మంది చనిపోగా... మంగళవారం ఏకంగా 73 మంది చనిపోయారు. అంటే... ఒక్క రోజులో మృతుల సంఖ్య అదనంగా 11 పెరిగింది. దీన్ని బట్టీ దేశంలో కరోనా పెరుగుతూనే ఉందని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మృతుల సంఖ్య వెయ్యి దాటి... 1007కి చేరింది. ఇదేమీ చిన్న సంఖ్య కాదు కదా. ప్రస్తుతం దేశంలో 7696 మంది రికవరీ లేదా డిశ్చార్జి అవ్వగా... 22629 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
దేశంలో ఏ రాష్ట్రాల్లో కరోనా ఎలా ఉందంటే:
మహారాష్ట్ర 9318 గుజరాత్ 3744
ఢిల్లీ 3314
మధ్యప్రదేశ్ 2387
రాజస్థాన్ 2364తమిళనాడు 2058
ఉత్తరప్రదేశ్ 2053
ఆంధ్రప్రదేశ్ 1259
తెలంగాణ 1004
బెంగాల్ 725
జమ్మూకాశ్మీర్ 565
కర్ణాటక 523
కేరళ 485
బీహార్ 366
పంజాబ్ 322
హర్యానా 310
ఒడిశా 118
జార్ఖండ్ 103
చండీగర్ 56
ఉత్తరాఖండ్ 54
హిమాచల్ ప్రదేశ్ 40
ఛత్తీస్గఢ్ 38
అసోం 38
అండమాన్ నికోబార్ 33
లఢక్ 22
మేఘాలయ 12
పుదుచ్చేరి 8
గోవా 7
మణిపూర్ 2
త్రిపుర 2
మిజోరం 1
అరుణాచల్ ప్రదేశ్ 1
తాజా వార్తలు
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!







