ఖతార్ : కాలం చెల్లిన ఆహారపదార్ధాలను అమ్ముతున్న ముఠా అరెస్ట్
- May 01, 2020గడువు ముగిసిన తినుబండారాలను రీప్యాక్ చేసి అక్రమంగా మార్కెట్ కు సరఫరా చేస్తున్న ముఠాను ఖతార్ పోలీసులు అరెస్ట చేశారు. వాక్రాలోని ఓ ఇంటిని కేంద్రంగా చేసుకొని ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్దాల పొట్లాలను మళ్లీ ప్యాక్ చేసి మార్కెట్ కు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వాక్రా ప్రాంతంలో రైడ్ చేశారు. వారి నుంచి పెద్దమొత్తంలో ఫుడ్ స్టఫ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ అధికారులు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ