కరోనాపై పోరాటం: స్టెరిలైజేషన్ రూల్స్ని అతిక్రమించిన యువత
- May 01, 2020దుబాయ్ పోలీస్, కొందరు యువకులు స్టెరిలైజేషన్ రూల్స్ని అతిక్రమించి, ఓ ఇంటి ముందు గుమికూడారనీ, వారిని పోలీస్ స్టేషన్కి తరలించి, ఇంకోసారి ఇలాంటి అతిక్రమణలకు పాల్పడబోమని వారితో హామీ పత్రం రాయించినట్లు వెల్లడించింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని అల్ బర్షా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్రహీమ్ బిన్ షాఫీ పేర్కొన్నారు. కాగా, పబ్లిక్ గేదరింగ్స్కి పాల్పడితే, దాన్ని నిర్వహించినవారికి 10,000 దిర్హామ్ లు జరీమానా విధిస్తారు. ఒక్కో పార్టిసిపెంట్కీ 5,000 జరీమానా విధించడం జరుగుతుంది. మాస్క్లు ధరించకపోతే 1,000 దిర్హామ్ ల జరీమానా. ముగ్గురి కంటే ఎక్కువమంది ఓ వాహనంలో ప్రయాణిస్తే 1,000 దిర్హామ్ ల జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!