భారత్ మరోసారి ఆకాశ్ క్షిపణిని పరీక్షించింది
- January 28, 2016
భారత్ మరోసారి ఆకాశ్ క్షిపణిని పరీక్షించింది. ఒడిశాలోని చందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగాన్ని విజయవంతగా నిర్వహించింది. కాంప్లెక్స్ 3 నుంచి దూసుకెళ్లిన ఆకాశ్ 25 కిలోమీటర్ల దూరంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఆకాశ్ క్షిపణిని 2009లో డీఆర్డీవో సంస్థ తయారు చేసింది. ఇది భూ ఉపరితలం నుంచి గాలిలోని లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు. జూలై 2015లో ఆకాశ్ క్షిపణిని డీఆర్డీవో సంస్థ భారత వాయుసేనకు అప్పగించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







