భారత్ మరోసారి ఆకాశ్ క్షిపణిని పరీక్షించింది
- January 28, 2016
భారత్ మరోసారి ఆకాశ్ క్షిపణిని పరీక్షించింది. ఒడిశాలోని చందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగాన్ని విజయవంతగా నిర్వహించింది. కాంప్లెక్స్ 3 నుంచి దూసుకెళ్లిన ఆకాశ్ 25 కిలోమీటర్ల దూరంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఆకాశ్ క్షిపణిని 2009లో డీఆర్డీవో సంస్థ తయారు చేసింది. ఇది భూ ఉపరితలం నుంచి గాలిలోని లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు. జూలై 2015లో ఆకాశ్ క్షిపణిని డీఆర్డీవో సంస్థ భారత వాయుసేనకు అప్పగించింది.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







