అందుబాటులో అవసరమైన ఫుడ్ సప్లయ్స్
- May 06, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం, దేశంలో అవసరమైన మేర ఫుడ్ సప్లయ్స్ వున్నట్లు స్పష్టం చేసింది. ఓ వినియోగదారుడు, ఓ స్టోర్ నుంచి కొన్ని గూడ్స్ అలాగే ఫుడ్ స్టఫ్ కొనుగోలు చేయగా, కొన్ని రోజులకే అవి పాడైపోయాయి. దాంతో, ఫుడ్ స్టఫ్ విషయమై సదరు వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. తాను ఖరీదు చేసిన మొత్తాన్ని తిరిగివ్వాలని డిమాండ్ చేశాడు ఆ వినియోగదారుడు. అయితే సదరు స్టోర్, వినియోగదారుడి రిక్వెస్ట్ని తిరస్కరించింది. కాగా, పెద్దమొత్తంలో ఫుడ్ని కొనుగోలు చేయడం మంచిది కాదనీ, సరైన ప్లానింగ్ లేకుండా, అవసరాన్ని మించి కొనుగోలు చేస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయని పేర్కొంది. ఫుడ్ స్టఫ్స్ని అవసరానికి తగ్గట్టు మాత్రమే కొనుగోలు చేయాలనీ, సరైన స్టోరేజ్ ఫెసిలిటీ లేనప్పుడు కొనుగోలు చేయడం మంచిది కాదని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన