మనామా:పోలీస్లకు ఫేస్ మాస్క్ల పంపిణీ
- May 06, 2020
మనామా:సదరన్ గవర్నరేట్, 2,50 మెడికల్ ఫేస్ మాస్క్లను పోలీస్ డైరెక్టరేట్కి అందించింది. కరోనా వైరస్పై పోరులో భాగంగా ఈ మాస్క్లు, పోలీసులకు ఉపకరించనున్నాయి. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలి బిన్ ఖలీఫా అల్ ఖలీఫా సూచన మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. సోషల్ ప్రోగ్రామ్స్ అండ్ కమ్యూనిటీ ఎఫైర్స్ డైరెక్టర్ మొహమ్మద్ హస్సామ్ అల్ ఫావ్ మరియు సదరన్ పోలీస్ డైరెక్టరేట్ కమ్యూనిటీ పోలీస్ చీఫ్ మేజర్ హెలాల్ అల్ దోసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?