కర్ఫ్యూ సడలింపుతో కార్యాలయాలకు వస్తున్న వర్కర్స్
- May 07, 2020
రియాద్: సౌదీ క్యాపిటల్లో కర్ఫ్యూ జడలింపుల నేపథ్యంలో ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకుంటున్నారు. ఏప్రిల్ 26 నుంచి ఈ సడలింపులు ప్రారంభమయ్యాయి. మక్కా అలాగే సమీపంలోని ప్రాంతాలు మినహా ఇతర ప్రాంతాల్లో సడలింపుల నేపథ్యంలో పబ్లిక్ మూమెంట్ కన్పిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సడలింపులు సిటీ లిమిట్స్లో ఇచ్చారు. ఏప్రిల్ 26 నుంచి మే 13 వరకు ఇవి వర్తిస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య మూమెంట్పై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. పాక్షిక సడలింపులతో కొన్ని డిపార్ట్మెంట్స్లో పని తిరిగి ప్రారంభమయ్యిందని ఫైనాన్షియల్ అనలిస్ట్ ఒకరు చెప్పారు. కంపెనీ, మాస్క్లను గ్లవ్స్లను తమ ఉద్యోగులకు అందిస్తుందని తెలిపారాయన.
తాజా వార్తలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!







