కువైట్: 11 మంది భారతీయులకి కరోనా పాజిటివ్
- May 08, 2020
కువైట్: కువైట్ లోని హవల్లి ప్రాంతంలోని ఒక భవనం లో నివసిస్తున్న 11 మంది నివాసితులు కరోనా సోకిందని ప్రకటించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కరోనా సోకిన 11 మంది భారతీయులని ధృవీకరించారు. వీరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ వసతికి తరలించారు. ఆ 5 అంతస్తుల భవనంలో నివసిస్తున్న తక్కినవారిని స్వీయ నిర్బంధానికి ఆదేశించారు అధికారులు. వీరిలో ఎక్కువ మంది ప్రవాస కార్మికులే. నిర్బంధ వ్యవధిలో అన్ని అవసరాలు అధికారులు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!