కువైట్: 11 మంది భారతీయులకి కరోనా పాజిటివ్
- May 08, 2020
కువైట్: కువైట్ లోని హవల్లి ప్రాంతంలోని ఒక భవనం లో నివసిస్తున్న 11 మంది నివాసితులు కరోనా సోకిందని ప్రకటించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కరోనా సోకిన 11 మంది భారతీయులని ధృవీకరించారు. వీరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ వసతికి తరలించారు. ఆ 5 అంతస్తుల భవనంలో నివసిస్తున్న తక్కినవారిని స్వీయ నిర్బంధానికి ఆదేశించారు అధికారులు. వీరిలో ఎక్కువ మంది ప్రవాస కార్మికులే. నిర్బంధ వ్యవధిలో అన్ని అవసరాలు అధికారులు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







