స్వల్ప భూప్రకంపనలు రాజస్థాన్లో
- January 28, 2016
రాజస్థాన్లో శుక్రవారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 3.8 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. రాజధాని జయపురకు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జయపురతో పాటు ఝుంఝును,టోంక్ ప్రాంతాల్లోనూ భూమి స్వల్పంగా కంపించినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







