కోవిడ్-19:మస్కట్ లో 5 వేల ఫుడ్ బాస్కెట్ పంపిణీ
- May 10, 2020
మస్కట్:కరోనా వైరస్ సంక్షోభంతో ఉపాధి కొల్పోయిన బాధితులకు బాసటగా నిలిచారు సీబ్ పరిధిలోని అధికారులు. సీబ్ పరిధిలో ఉపాధి కొల్పోయిన బాధితులకు ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేశారు. సీబ్ గవర్నర్, సామాజిక అభివృద్ధి కమిటీ గత మూడు వారాలుగా దాదాపు 5,160 ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేసింది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఉపాధి కొల్పోయిన బాధితులకు తాము ఎల్లవేళలా సాయం చేస్తామని సీబ్ ప్రాంతంలోని షుర మండలి ప్రతినిధి హిలాల్ బిన్ హమద్ అల్ సర్మి తెలిపారు. సీబ్ ప్రాంతంలో దాదాపు 73 వేల మందికి OMR 35,000 ఆర్ధిక సాయం చేసినట్లు ఆయన వివరించారు. అలాగే 16 వందల మందికి ఇఫ్తార్ మీల్స్ ను పంపిణీ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...
- చక్కెర వినియోగంపై చిన్నారులకు GTA అవగాహన..!!
- పసికందు మృతి కేసు.. తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఒమాన్లో అడ్వెంచర్ టూరిస్టులకు హెచ్చరిక..!!
- దుబాయ్లో ట్రాఫిక్కు చెక్.. 4 కీలక జంక్షన్లలో కొత్త బ్రిడ్జిలు, టన్నెల్స్..!!
- కార్మికుల రక్షణకు కువైట్ కీలక చర్యలు..!!







