కోవిడ్-19:మస్కట్ లో 5 వేల ఫుడ్ బాస్కెట్ పంపిణీ
- May 10, 2020
మస్కట్:కరోనా వైరస్ సంక్షోభంతో ఉపాధి కొల్పోయిన బాధితులకు బాసటగా నిలిచారు సీబ్ పరిధిలోని అధికారులు. సీబ్ పరిధిలో ఉపాధి కొల్పోయిన బాధితులకు ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేశారు. సీబ్ గవర్నర్, సామాజిక అభివృద్ధి కమిటీ గత మూడు వారాలుగా దాదాపు 5,160 ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేసింది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఉపాధి కొల్పోయిన బాధితులకు తాము ఎల్లవేళలా సాయం చేస్తామని సీబ్ ప్రాంతంలోని షుర మండలి ప్రతినిధి హిలాల్ బిన్ హమద్ అల్ సర్మి తెలిపారు. సీబ్ ప్రాంతంలో దాదాపు 73 వేల మందికి OMR 35,000 ఆర్ధిక సాయం చేసినట్లు ఆయన వివరించారు. అలాగే 16 వందల మందికి ఇఫ్తార్ మీల్స్ ను పంపిణీ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







