షార్జా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగదారులు 42 మిలియన్లు
- January 29, 2016
ప్రతిరోజూ షార్జాలో 117,000 మంది ప్యాసింజర్స్ ఆర్టిఎ షార్జా పబ్కిన సిటీ మరియు ఇంటర్సిటీ బస్సులు, మరియు ట్యాక్సీలను ప్రతిరోజూ వినియోగిస్తుంటారు. ఆర్టిఏ షార్జా డైరెక్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఎఫైర్స్ అబ్దుల్ అజీజ్ అల్ జర్వాన్ మాట్లాడుతూ, 42,700,000 ప్యాసింజర్స్ షార్జా పబ్లిక్ సిటీ మరియు ఇంటర్సిటీ బస్సులను, ట్యాక్సీలను ప్రతిరోజూ వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. 2014తో పోల్చితే ఇది 21 శాతం అదనం. షటిల్ సర్వీసులను అదనంగా వినియోగించడం ద్వారా ప్రయాణీకుల ఆదరణ పెరిగిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







