స్కూల్ బస్సు ప్రమాదంలో 5 మంది మృతి
- January 29, 2016
బహ్లా ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు కాగా, మరో ఇద్దరు బస్ డ్రైవర్లు. తీవ్రంగా గాయపడ్డ టీచర్ చికిత్స పొందుతూ మరణించారు. రాయల్ ఒమన్ పోలీసులు, ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని అన్నారు. చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. తీవ్ర గాయాల పాలైన టీచర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు అధికారులు చెప్పారు. 33 మందితో వెళుతున్న బస్సు, ఓ ట్రక్కుని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు బస్సుల్లో 120 మంది విద్యార్థులు విహార యాత్రకు వెళ్ళారు. మూడు బస్సులు సేఫ్గా తిరిగి వచ్చాయి. ఒక బస్సు దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురయ్యిందని స్కూల్ యాజమాన్యం వెల్లడించింది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







