మస్కట్:విచ్చలవిడిగా రోడ్లపై జంతువులను వదిలివేసిన యజమానులపై చర్యలు
- May 12, 2020
మస్కట్:ఒంటెలు వంటి జంతువులను విచ్చలవిడిగా రోడ్లపై వదిలివేసే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. జంతువులను నిర్లక్ష్యంగా రోడ్లపై వదిలివేసే వారిని ఉపేక్షించేది లేదని జలవనరులు, ప్రాంతీయ మున్సిపాలిటీలు, న్యాయ విభాగం డైరెక్టర్ బదెర్ అల్ సయీది తెలిపారు. జంతువులను రోడ్లపై నిర్లక్ష్యంగా వదిలివేయటం ద్వారా ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటోందని, అలాగే ప్రభుత్వ, ప్రవైటు ఆస్తులకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. మరీ ముఖ్యంగా సుల్తానేట్ పరిధిలో ఒంటెలను నిర్లక్ష్యంగా వదిలివేయటం ద్వారా ప్రమాదాలకు ఆస్కారం ఇస్తోందని..అందువల్లే జంతువులను నిర్లక్ష్యంగా వదిలివేసే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







