ఈ నెల 29 వరకు మస్కట్ లాక్ డౌన్
- May 14, 2020
ముస్కట్:సామాజిక దూరం సరిగా పాటించక, సమూహం గా ప్రజలు తిరగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈనెల 29వ తేదీ వరకు మస్కట్ తదితర ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ అహ్మద్ అల్ సయ్యేది ప్రకటించారు. గురువారం నిర్వహించిన కోవిద్-19 సుప్రీం కమిటీ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ-మీడియా సమావేశంలో ఈవిషయం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత ముత్రహ్ ప్రాంతంలో కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. విలయత్ ప్రాంతంలో పెరుగుతున్నాయన్నారు.
పరిస్థితులు ఇలాగే కొనసాగి, సామాజిక దూరం పాటించకుండా.. సమూహాలుగా తిరిగితే కర్ఫ్యూ విధించే ప్రతిపాదన సుప్రీం కమిటీ ముందు ఉంచుతామని హెచ్చరించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







