భారత్:కరోనా.. 24 గంటల్లో 100 మంది మృతి
- May 15, 2020
కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టాయనుకున్నా మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 82 వేలకు చేరుకుంది. నిన్న ఒక్క రోజే కొత్త కేసులు 3,967 నమోదు కాగా, 100 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల సంఖ్య 2,649 కి చేరుకుంది. ఇక చికిత్స తీసుకుని కోలుకున్న వారి సంఖ్య 27,920 మంది కాగా, చికిత్స పొందుతున్న వారు 51,401 మంది ఉన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వైరస్ కాస్త తగ్గుముఖం పట్టినా మహరాష్ట్ర, గుజరాత్లలో కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?