ఏపీ: 2230 కు చేరిన కరోనా కేసులు
- May 17, 2020
ఏపీలో కొత్తగా 25 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 2230కి చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో 9880 సాంపిల్స్ ని పరీక్షించగా.. 25 మందికి పాజిటివ్ అని తేలింది. కాగా, కొత్తగా 103 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటి వరకూ మొత్తం 1433 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇక, 747మంది చికిత్స పొందుతున్నారు . కాగా, కరోనాతో కృష్ణ జిల్లాలో మరొకరు చనిపోగా.. మొత్తం మరణాలు 50కు చేరాయి. అయితే, తాజాగా నమోదైన కేసుల్లో శ్రీకాకుళంలో ఎక్కువగా 7కేసులు నమోదయ్యాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు