వందే భారత్ మిషన్:హైదరాబాద్ కు చేరుకున్న బహ్రెయిన్ విమానం
- May 20, 2020
హైదరాబాద్:లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కకున్నవారిని స్వదేశానికి రప్పించే ప్రక్రియ వందే భారత్ మిషన్ కొనసాగుతోంది. రెండో విడతలో భాగంగా బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో 175 మంది స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఈ మేరకు ప్రయాణీకులందరికి అధికారులు థర్మల్ స్క్రీనింగ్ వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని పెయిడ్ క్వారంటైన్ కు తరలించారు. వారం రోజులుగా సాగిన మొదటి విడతలో 1800 మంది ప్రయాణీకులు హైదరాబాద్ కు చేరుకున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







