ప్రైవేట్ స్కూల్స్కి సర్క్యులర్ జారీ చేసిన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ
- May 21, 2020
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎస్సెస్మెంట్ ప్రొసిడ్యూర్స్ పూర్తి చేయని ప్రైవేట్ స్కూల్స్కి సర్క్యులర్ జారీ చేసింది. ఫార్ములాని పబ్లిక్ స్కూల్స్లో అప్లయ్ చేయాల్సిందిగా ఈ మేరకు సూచించింది మినిస్ట్రీ. పబ్లిక్ స్కూల్స్ ఎవాల్యుయేటివ్ మెథడ్స్ని అడాప్ట్ చేసుకునేలా కో-ఆర్డినేట్ చేయాల్సిందిగా మినిస్ట్రీకి ప్రైమ్ మినిస్టర్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సూచించారు. ఎస్సైన్మెంట్స్ మరియు పోర్ట్ ఫోలియోస్ ఆధారంగా స్టూడెంట్స్ అస్సెస్ పూర్తి చేయాలని ఆయా ప్రైవేట్ స్కూల్స్కి మినిస్ట్రీ సూచించింది. రిమోట్ ఫైనల్ ఎగ్జామ్స్ కి బదులుగా దీన్ని చేపట్టాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి







