ప్రైవేట్ స్కూల్స్కి సర్క్యులర్ జారీ చేసిన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ
- May 21, 2020
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎస్సెస్మెంట్ ప్రొసిడ్యూర్స్ పూర్తి చేయని ప్రైవేట్ స్కూల్స్కి సర్క్యులర్ జారీ చేసింది. ఫార్ములాని పబ్లిక్ స్కూల్స్లో అప్లయ్ చేయాల్సిందిగా ఈ మేరకు సూచించింది మినిస్ట్రీ. పబ్లిక్ స్కూల్స్ ఎవాల్యుయేటివ్ మెథడ్స్ని అడాప్ట్ చేసుకునేలా కో-ఆర్డినేట్ చేయాల్సిందిగా మినిస్ట్రీకి ప్రైమ్ మినిస్టర్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సూచించారు. ఎస్సైన్మెంట్స్ మరియు పోర్ట్ ఫోలియోస్ ఆధారంగా స్టూడెంట్స్ అస్సెస్ పూర్తి చేయాలని ఆయా ప్రైవేట్ స్కూల్స్కి మినిస్ట్రీ సూచించింది. రిమోట్ ఫైనల్ ఎగ్జామ్స్ కి బదులుగా దీన్ని చేపట్టాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







