ప్రైవేట్ స్కూల్స్కి సర్క్యులర్ జారీ చేసిన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ
- May 21, 2020
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎస్సెస్మెంట్ ప్రొసిడ్యూర్స్ పూర్తి చేయని ప్రైవేట్ స్కూల్స్కి సర్క్యులర్ జారీ చేసింది. ఫార్ములాని పబ్లిక్ స్కూల్స్లో అప్లయ్ చేయాల్సిందిగా ఈ మేరకు సూచించింది మినిస్ట్రీ. పబ్లిక్ స్కూల్స్ ఎవాల్యుయేటివ్ మెథడ్స్ని అడాప్ట్ చేసుకునేలా కో-ఆర్డినేట్ చేయాల్సిందిగా మినిస్ట్రీకి ప్రైమ్ మినిస్టర్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సూచించారు. ఎస్సైన్మెంట్స్ మరియు పోర్ట్ ఫోలియోస్ ఆధారంగా స్టూడెంట్స్ అస్సెస్ పూర్తి చేయాలని ఆయా ప్రైవేట్ స్కూల్స్కి మినిస్ట్రీ సూచించింది. రిమోట్ ఫైనల్ ఎగ్జామ్స్ కి బదులుగా దీన్ని చేపట్టాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







