కరోనా వైరస్తో చనిపోయిన పేరెంట్స్.. వారకి సిబ్లింగ్స్కి అజ్మన్ రూలర్ సాయం
- May 21, 2020అజ్మన్:సుప్రీం కౌన్సిల్ మెంబర్, అజ్మన్ రూలర్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నుయైమి, ఆరుగురు సుడానీ సిబ్లింగ్స్కి సాయం అందించేందుకు ముందుకొచ్చారు. సుడానీస్ సిబ్లింగ్స్ తల్లిదండ్రులు కరోనా వైరస్తో నెల రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. 57 ఏళ్ళ సుడానీ వ్యక్తి మే 18న మరణించగా, 23 రోజుల ముందు అతని భార్య చనిపోయారు కరోనా వైరస్తో. షేక్ హుమైద్, సుడానీస్ సిబ్లింగ్స్కి సంబంధించి జీవించడానికి అలాగే వారి చదువులకు, సోషల్ ఎక్స్పెన్సెస్ కోసం అయ్యే ఖర్చు భరించనున్నట్లు చెప్పారు. పిల్లలందరి వయసు నాలుగేళ్ళ నుంచి 16 ఏళ్ళ లోపు వుంటుంది.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..