కరోనా వైరస్‌తో చనిపోయిన పేరెంట్స్‌.. వారకి సిబ్లింగ్స్‌కి అజ్మన్‌ రూలర్‌ సాయం

- May 21, 2020 , by Maagulf
కరోనా వైరస్‌తో చనిపోయిన పేరెంట్స్‌.. వారకి సిబ్లింగ్స్‌కి అజ్మన్‌ రూలర్‌ సాయం

అజ్మన్:సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌, అజ్మన్‌ రూలర్‌ షేక్‌ హుమైద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ నుయైమి, ఆరుగురు సుడానీ సిబ్లింగ్స్‌కి సాయం అందించేందుకు ముందుకొచ్చారు. సుడానీస్‌ సిబ్లింగ్స్‌ తల్లిదండ్రులు కరోనా వైరస్‌తో నెల రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. 57 ఏళ్ళ సుడానీ వ్యక్తి మే 18న మరణించగా, 23 రోజుల ముందు అతని భార్య చనిపోయారు కరోనా వైరస్‌తో. షేక్‌ హుమైద్‌, సుడానీస్‌ సిబ్లింగ్స్‌కి సంబంధించి జీవించడానికి అలాగే వారి చదువులకు, సోషల్‌ ఎక్స్‌పెన్సెస్‌ కోసం అయ్యే ఖర్చు భరించనున్నట్లు చెప్పారు. పిల్లలందరి వయసు నాలుగేళ్ళ నుంచి 16 ఏళ్ళ లోపు వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com