ఒమన్ స్కూల్స్లో యాన్యువల్ వెకేషన్ రీషెడ్యూల్
- May 21, 2020మస్కట్: ఇండియన్ స్కూల్స్ ఒమన్ - బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, యాన్యువల్ వెకేషన్ని రీ-షెడ్యూల్ చేయాలని నిర్ణయించడం జరిగింది. స్టాఫ్ అలాగే స్టూడెంట్స్కి డిసెంబర్ 2020 నుంచి నెల రోజులపాటు వెకేషన్ని రీ-షెడ్యూల్ చేశారు. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కాగా, స్కూల్స్ అన్నీ ఆన్లైన్ క్లాసుల్ని జూన్ అలాగే జులై నెలలకు నిర్వహిస్తాయి. జూన్ 29 నుంచి జులై 2 వరకు షార్ట్ టెర్మ్ బ్రేక్ ఇస్తున్నాయి. ఈద్ సెలవుల్లోనూ ఆన్లైన్ క్లాసులు నిర్వహించరు. మొత్తం 21 ఇండియన్ స్కూల్స్లోనూ ఆన్లైన్ కోచింగ్ మరియు ఫాలో అప్ నడుస్తోంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి