ఖతార్లో మాస్క్లలో ఈద్ ప్రార్థలకి అనుమతి లేదు
- May 22, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్మెంట్స్ అండ్ ఇస్లామిక్ ఎఫైర్స్ (అవ్కాఫ్), కరోనా వైరస్ నేపథ్యంలో తాత్కాలికంగా మసీదుల్ని ప్రార్థనల కోసం వినియోగించకుండా తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. ఈద్ అల్ ఫితర్ ప్రార్ధనలు మసీదుల్లో నిర్వహించడానికి వీల్లేనదని మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఏప్రిల్ 22న జారీ చేసిన స్టేట్మెంట్కి కట్టుబడి, మసీదుల్లో ప్రార్థనలకు అనుమతించడంలేదని అధికారులు తెలిపారు. ఈద్ ప్రార్ధనలు ఇంట్లోనే నిర్వహించుకోవాల్సి వుంటుందని అధికారులు సూచించారు. ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ మాస్క్కి చెందిన స్టాఫ్ అలాగే ముజ్జిన్స్, ఇమామ్స్ సహా 40 మంది వర్షిపర్స్తో మాత్రమే జరిగే ప్రత్యేక ప్రార్థనల్ని టీవీ మరియు రేడియో ఛానల్స్లో లైవ్ టెలికాస్ట్ చేస్తారు. కాగా, అమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తని సహా పలువురు ప్రముఖులకు మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్మెంట్స్ అండ్ ఇస్లామిక్ ఎఫైర్స్ ప్రత్యేక శుభాకాంక్షలు అందించడం జరిగింది.
తాజా వార్తలు
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- కువైట్ వెదర్ అలెర్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- సోహార్లోని కార్మికుల వసతి గృహంలో అగ్నిప్రమాదం..!!
- ట్రంప్ శాంతి మండలిలో చేరిన ఖతార్..!!
- బంగారం ధర $5,000కి చేరుకుంటుందా?
- బహ్రెయిన్ ఆటమ్ ఫెయిర్..24 దేశాల నుండి 600 మంది ఎగ్జిబిటర్లు..!!







