1091 ఔట్లెట్స్లో తనిఖీ, 8 వార్నింగ్స్ జారీ
- May 22, 2020దుబాయ్ ఎకానమీ, రిటెయిల్ సెక్టార్ మరియు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలావరకు కరోనా వైరస్ గైడ్ లైన్స్ పాటిస్తున్నాయనీ, లాక్డౌన్ తర్వాత రీ-ఓపెనింగ్ ఫేజ్లో బాధ్యతగానే వ్యవహరిస్తున్నాయని పేర్కొంది. 1091 ఔట్లెట్స్ మరియు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో తనిఖీలు నిర్వహించగా, ఏ ఒక్క షాప్నీ మూసివేయడంగానీ, దేనికీ జరీమానా విధించడంగానీ జరగలేదని దుబాయ్ ఎకానమీ వెల్లడించింది. 8 కంపెనీలకు మాత్రం వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఉదయం మార్కెట్ ఓపెనింగ్ సమయానికే తనిఖీలు మొదలవుతున్నాయనీ, ఆ తనిఖీలు షాప్లు మూసేవరకు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. సోషల్ డిస్టెన్సింగ్, గ్లోవ్స్ మరియు మాస్క్లు ధరించడం సహా పలు నిబంధనల్ని షాప్లకు విధించడం జరిగింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ