తెలంగాణలో కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు
- May 24, 2020
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. GHMC పరిధిలో 23 మంది, రంగారెడ్డి 1, 11 మంది వలస కూలీలతో పాటు విదేశాల నుంచి వచ్చిన 6మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకూ మొత్తం 1,854 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆదివారం 24 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 1,092 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో 53 చనిపోగా 709 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు తెలంగాణ వైద్యారోగ శాఖ అధికారులు హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







