తెలంగాణలో 3 కరోనా మరణాలు
- May 25, 2020
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 66 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇవాళ మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు.GHMC పరిధిలో 31 మంది, రంగారెడ్డి 1, 16 మంది వలస కూలీలతో పాటు విదేశాల నుంచి వచ్చిన 18 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకూ మొత్తం 1,920 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. సోమవారం 72 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 1,164 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో 56 చనిపోగా 700 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు తెలంగాణ వైద్యారోగ శాఖ అధికారులు హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







