తెలంగాణలో 3 కరోనా మరణాలు
- May 25, 2020హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 66 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇవాళ మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు.GHMC పరిధిలో 31 మంది, రంగారెడ్డి 1, 16 మంది వలస కూలీలతో పాటు విదేశాల నుంచి వచ్చిన 18 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకూ మొత్తం 1,920 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. సోమవారం 72 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 1,164 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో 56 చనిపోగా 700 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు తెలంగాణ వైద్యారోగ శాఖ అధికారులు హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..