ఏ.పి:గడిచిన 24 గంటల్లో 99 కరోనా కేసులు నమోదు
- May 26, 2020
అమరావతి:ఏ.పిలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సోమవారం మరో 99 మందికి వైరస్ సోకింది. ఇందులో రాష్ట్రంలో ఉన్న 44 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు 45 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2896కు చేరింది. ఈ కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన 63 మంది, ఇతర రాష్ట్రాలకు చెందినవారు 153 మంది ఉన్నారు. మొత్తం 10వేల 2వందల 40 మందికి పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 56 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







