మాస్క్లు ధరించని పలువురికి జరీమానా
- May 26, 2020
మస్కట్: సౌత్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలో మాస్క్లు ధరించని పలువురికి జరీమానాలు విధించడం జరిగింది. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. సౌత్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్, పలువురు వ్యక్తులు మాస్క్లు ధరించకపోవడంతో వారికి నోటీసులు పంపించడం జరిగిందనీ, జరీమానాలు కూడా విధించామనీ, కోవిడ్19పై ఏర్పాటు చేసిన సుప్రీం కమిటీ నిర్ణయాల్ని ప్రతి ఒక్కరూ పాటించాలనీ రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?