2 మిలియన్ కోవిడ్ పరీక్షలు నిర్వహించిన యూఏఈ
- May 26, 2020
యూఏఈలో కోవిడ్19 పరీక్షల సంఖ్య 2 మిలియన్లు దాటింది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఒవైస్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో 2.04 మిలియన్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు మినిస్టర్. మెడికల్ టీవ్స్ు డెడికేషన్తోనే ఇది సాధ్యమైందని మినిస్టర్ వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నట్లు చెప్పారాయన. యూఏఈ ప్రభుత్వ అధికార ప్రతినిది¸ డాక్టర్ అమ్నా అల్ దహ్హాక్ అల్ షామ్సి మాట్లాడుతూ, తాజాగా నిర్వహించిన 41,202 పరీక్షల్లో 822 పాజిటివ్ కేసులు గుర్తించినట్లు తెలిపారు. మొత్తం కేసుల సంఖ్య 30,307కి చేరుకుంది. వీరిలో 15,657 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 248 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఈద్ అల్ ఫితర్ అనూహ్యమైన పరిస్థితుల మధ్య వచ్చిందని ఆమె తెలిపారు. డాక్టర్లు, వాలంటీర్లు, ఇతర వైద్య సిబ్బంది ఎంతో డెడికేషన్తో పనిచేస్తున్నారని ఆమె వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు