విదేశాల నుంచి వచ్చేవారి క్వారంటైన్ డబ్బులు వాపస్
- May 26, 2020
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్లో అడుగుపెట్టేవారు 14 రోజులు కచ్చితంగా క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.విదేశాల నుంచి వచ్చేవారు తొలి ఏడు రోజుల పాటు సొంత ఖర్చులతో ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో, మరో ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది.
విదేశాల నుండి తిరిగి వచ్చిన వారు రోజుల నిర్బంధంకు గాను అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంది. కానీ, తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, 14 రోజుల నిర్బంధంలో ఏడు రోజులు హోటల్ లో మరో ఏడు రోజులు ఇంటి వద్దనే నిర్బంధానికి అనుమతిస్తున్నందున కట్టిన డబ్బులో 7 రోజుల రుసుము వాపసు ఇవ్వాలని హోటల్ యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. కొన్ని హోటళ్లు దీనికి నిరాకరించాయని ప్రభుత్వం దృష్టికి రాగా, ఆలస్యం చేయకుండా వారి బ్యాలెన్స్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని హోటళ్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







