విదేశాల నుంచి వచ్చేవారి క్వారంటైన్ డబ్బులు వాపస్
- May 26, 2020
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్లో అడుగుపెట్టేవారు 14 రోజులు కచ్చితంగా క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.విదేశాల నుంచి వచ్చేవారు తొలి ఏడు రోజుల పాటు సొంత ఖర్చులతో ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో, మరో ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది.
విదేశాల నుండి తిరిగి వచ్చిన వారు రోజుల నిర్బంధంకు గాను అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంది. కానీ, తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, 14 రోజుల నిర్బంధంలో ఏడు రోజులు హోటల్ లో మరో ఏడు రోజులు ఇంటి వద్దనే నిర్బంధానికి అనుమతిస్తున్నందున కట్టిన డబ్బులో 7 రోజుల రుసుము వాపసు ఇవ్వాలని హోటల్ యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. కొన్ని హోటళ్లు దీనికి నిరాకరించాయని ప్రభుత్వం దృష్టికి రాగా, ఆలస్యం చేయకుండా వారి బ్యాలెన్స్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని హోటళ్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







