విదేశాల నుంచి వచ్చేవారి క్వారంటైన్ డబ్బులు వాపస్
- May 26, 2020
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్లో అడుగుపెట్టేవారు 14 రోజులు కచ్చితంగా క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.విదేశాల నుంచి వచ్చేవారు తొలి ఏడు రోజుల పాటు సొంత ఖర్చులతో ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో, మరో ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది.
విదేశాల నుండి తిరిగి వచ్చిన వారు రోజుల నిర్బంధంకు గాను అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంది. కానీ, తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, 14 రోజుల నిర్బంధంలో ఏడు రోజులు హోటల్ లో మరో ఏడు రోజులు ఇంటి వద్దనే నిర్బంధానికి అనుమతిస్తున్నందున కట్టిన డబ్బులో 7 రోజుల రుసుము వాపసు ఇవ్వాలని హోటల్ యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. కొన్ని హోటళ్లు దీనికి నిరాకరించాయని ప్రభుత్వం దృష్టికి రాగా, ఆలస్యం చేయకుండా వారి బ్యాలెన్స్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని హోటళ్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు