సౌదీ అరేబియా: మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలకు అనుమతి
- May 27, 2020
సౌదీ అరేబియా, కరోనా వైరస్ లాక్డౌన్ నిబంధనల నుంచి కొన్ని సడలింపులు ఇస్తూ వస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం ప్రార్థనల కోసం మసీదుల్లోకి అనుమతిచ్చే ఆలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 20 నిమిషాల ముందుగా మసీదులోకి అనుమతిస్తారనీ, ప్రార్థనలు ముగిసిన 20 నిమిషాల తర్వాత మళ్ళీ మసీదుల్ని మూసివేస్తారనీ స్టేట్ టీవీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కాగా, సౌదీ అథారిటీస్ లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ని దశల వారీగా ఎత్తివేయనున్నామని సోమవారం ప్రకటించిన విషయం విదితమే. పవిత్ర మక్కా మాత్రం ఇందుకు మినహాయింపు. తదుపరి నోటీసు వచ్చేవరకు హజ్ మరియు ఉమ్రా యాత్రీకులకు అవకాశం లేదు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







