సౌదీ అరేబియా: మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలకు అనుమతి
- May 27, 2020
సౌదీ అరేబియా, కరోనా వైరస్ లాక్డౌన్ నిబంధనల నుంచి కొన్ని సడలింపులు ఇస్తూ వస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం ప్రార్థనల కోసం మసీదుల్లోకి అనుమతిచ్చే ఆలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 20 నిమిషాల ముందుగా మసీదులోకి అనుమతిస్తారనీ, ప్రార్థనలు ముగిసిన 20 నిమిషాల తర్వాత మళ్ళీ మసీదుల్ని మూసివేస్తారనీ స్టేట్ టీవీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కాగా, సౌదీ అథారిటీస్ లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ని దశల వారీగా ఎత్తివేయనున్నామని సోమవారం ప్రకటించిన విషయం విదితమే. పవిత్ర మక్కా మాత్రం ఇందుకు మినహాయింపు. తదుపరి నోటీసు వచ్చేవరకు హజ్ మరియు ఉమ్రా యాత్రీకులకు అవకాశం లేదు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







