సౌదీ అరేబియా: మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలకు అనుమతి
- May 27, 2020
సౌదీ అరేబియా, కరోనా వైరస్ లాక్డౌన్ నిబంధనల నుంచి కొన్ని సడలింపులు ఇస్తూ వస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం ప్రార్థనల కోసం మసీదుల్లోకి అనుమతిచ్చే ఆలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 20 నిమిషాల ముందుగా మసీదులోకి అనుమతిస్తారనీ, ప్రార్థనలు ముగిసిన 20 నిమిషాల తర్వాత మళ్ళీ మసీదుల్ని మూసివేస్తారనీ స్టేట్ టీవీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కాగా, సౌదీ అథారిటీస్ లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ని దశల వారీగా ఎత్తివేయనున్నామని సోమవారం ప్రకటించిన విషయం విదితమే. పవిత్ర మక్కా మాత్రం ఇందుకు మినహాయింపు. తదుపరి నోటీసు వచ్చేవరకు హజ్ మరియు ఉమ్రా యాత్రీకులకు అవకాశం లేదు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!







