రియాద్ : ప్రైవేట్ ఉద్యోగులు విధుల్లో చేరొచ్చని ప్రకటించిన సౌదీ ప్రభుత్వం
- May 28, 2020
కరోనా వైరస్ సంక్షోభం తర్వాత లాక్ డౌన్ ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలిస్తోంది సౌదీ అరేబియా ప్రభుత్వం. అందులో భాగంగా ప్రైవేట్ ఉద్యోగులు ఇక నుంచి ఆఫీసులకు వెళ్లొచ్చని వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు సౌదీ అరేబియా మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే..ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కూడా అధికారులు సూచించారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయం ప్రకారం నేటి నుంచే ప్రైవేట్ సంస్థలు తెరుచుకోనున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?