రువి, దర్సయిత్, వాడి కబిర్, హర్మియాలలో చెక్పోస్టులు
- May 28, 2020మస్కట్: మస్కట్ గవర్నరేట్లో లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ, పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు కొనసాగుతాయి. ముట్రా, రువి, దర్సయిత్, వాడి కబిర్, హర్మియాలలో చెక్పోస్టులు కొనసాగుతాయని రాయల్ ఒమన్ పోలీస్ మేజర్ జనరల్ మొహమ్మద్ అల్ హాష్మి చెప్పారు. విలాయత్ ముట్రా ఇంకా హెల్త్ ఐసోలేషన్లోనే కొనసాగుతుందని ఆయన వివరించారు. రువి, దర్సయిత్, వాడి అల్ కబిర్, అల్ హర్మియా ప్రాంతాలు గ్రేటర్ ముట్రాహ్లో వుంటాయని ఆయన చెప్పారు. గతంలోలానే ఈ ప్రాంతాలోని వాహనదారులు చెక్పోస్టుల గుండా వెళ్ళాల్సి వుంటుంది. ఇతర ప్రాంతాలకు పని నిమిత్తం వెళ్ళేవారు వ్యాలీడ్ రీజన్తో వెళ్ళాల్సి వుంటుంది. రెంటల్ ఎగ్రిమెంట్ని వారు తమతోపాటు తీసుకెళ్ళక తప్పదు.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్