మస్కట్: ట్రాఫిక్ సేవల పునరుద్ధరణపై వదంతులు నమ్మొద్దన్న రాయల్ ఓమన్ పోలీసులు
- May 28, 2020మస్కట్:ఒమన్లో లాక్ డౌన్ నుంచి సాధారణ పరిస్థితుల నెలకొల్పే దిశగా ప్రయత్నాలు జరుగుతుండటంతో కొందరు వ్యక్తులు వదంతులను ప్రచారం చేస్తున్నారు. ఒమన్ లో మే 31 తర్వాత ట్రాఫిక్ సర్వీసులు పునరుద్ధరిస్తారంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ అసత్య ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మొద్దని రాయల్ ఒమన్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నిర్ధిష్టమైన అధికార వర్గాల నుంచి విడుదలయ్యే సమాచారాన్నే ప్రజలు పరిగణలోకి తీసుకోవాలని..సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని విశ్వసించొద్దన్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్