లాక్డౌన్ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు
- May 29, 2020
కువైట్ గవర్నమెంట్, లాక్డౌన్ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేయాలని నిర్ణయించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం, ఫర్వానియా, ఖైతాన్, హవాలీ, నౌక్రా మరియు మైదాన్ హవాలీ ప్రాంతాల్లో లాక్డౌన్ని ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రాంతాల్లో ఫుడ్, హెల్త్ కేర్, గ్యాస్ సిలెండర్స్ వంటివి అందుబాటులో వుండేలా చూడనుంది ప్రభుత్వం. ఈ మేరకు క్యాబినెట్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు అధికార ప్రతినిది¸ తారెక్ అల్ మజ్రెవ్ు చెప్పారు. కాగా, ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మహ్బౌలా మరియు జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతాల్లోనూ లాక్డౌన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?