కువైట్:ఆదివారం నుంచి కూడా ఆన్ లైన్ లోనే బ్యాంక్ సర్వీసులు..
- May 30, 2020
కువైట్ సిటీ:కువైట్ లో బ్యాంక్ సేవల పునరుద్ధరణ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. మే 31 నుంచి బ్యాంకు బ్రాంచులన్ని తెరుచుకుంటాయని ముందుగా అంతా భావించినా..ఆదివారం నుంచి కూడా బ్రాంచులు తెరుచుకోవటం లేదని కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ స్పష్టత ఇచ్చింది. ఆదివారం నుంచి కూడా కస్టమర్లకు ఆన్ లైన్ లోనే సర్వీసులను అందించనున్నట్లు కూడా తెలిపింది. ఆర్ధిక లావాదేవీలన్ని ఆన్ లైన్ లోనే నిర్వహించుకోవలని కూడా అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. దేశీయంగా జరిపే లావాదేవీలతో పాటు, అంతర్జాతీయంగా జరిపే లావాదేవీలు కూడా ఆన్ లైన్ లోనే నిర్వహించాలని సూచించింది. డబ్బులను ఎటీఎంల ద్వారా డబ్బులు డ్రా చేసుకోవాలని..అలాగే ఏదైనా ఫిర్యాదులు చేయాలంటే కస్టమర్స్ సర్వీస్ కు ఫోన్ చేయాలని కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ వినియోగదారులకు సూచించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు