ఎక్స్పో-2020 దుబాయ్.. ఏడాది తర్వాతే
- May 30, 2020
దుబాయ్: వరల్డ్ ఎక్స్పో అవార్డింగ్ బాఈ, జనరల్ అసెంబ్లీలో ఎక్స్పో2020 దుబాయ్ని ఏడాదిపాటు పోస్ట్పోన్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2021 అక్టోబర్లో దీన్ని నిర్వహించే అవకాశాలున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో పరిస్థితులు అనుకూలించడంలేదని నిర్వాహకులు తెలిపారు. ఐదేళ్ళకోసారి సుమారు ఆరు నెలలపాటు ఈ బిజినెస్ మరియు కల్చరల్ గేదరింగ్ జరుగుతుంటుంది. బిఐసి సెక్రెటరీ జనరల్ దిమిత్రి ఎస్ కెకెంట్జెస్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేనందున యూఏఈ ప్రభుత్వం అలాగే మెంబర్ స్టేట్స్ తాజా పరిస్థితుల్ని అంచనా వేసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. యూఏఈ గత మార్చ్లోనే పోస్ట్పోన్మెంట్పై సభ్య దేశాలకు ప్రతిపాదనలు పంపింది కరోనా వైరస్ కారణంగా.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







