ఎక్స్పో-2020 దుబాయ్.. ఏడాది తర్వాతే
- May 30, 2020
దుబాయ్: వరల్డ్ ఎక్స్పో అవార్డింగ్ బాఈ, జనరల్ అసెంబ్లీలో ఎక్స్పో2020 దుబాయ్ని ఏడాదిపాటు పోస్ట్పోన్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2021 అక్టోబర్లో దీన్ని నిర్వహించే అవకాశాలున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో పరిస్థితులు అనుకూలించడంలేదని నిర్వాహకులు తెలిపారు. ఐదేళ్ళకోసారి సుమారు ఆరు నెలలపాటు ఈ బిజినెస్ మరియు కల్చరల్ గేదరింగ్ జరుగుతుంటుంది. బిఐసి సెక్రెటరీ జనరల్ దిమిత్రి ఎస్ కెకెంట్జెస్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేనందున యూఏఈ ప్రభుత్వం అలాగే మెంబర్ స్టేట్స్ తాజా పరిస్థితుల్ని అంచనా వేసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. యూఏఈ గత మార్చ్లోనే పోస్ట్పోన్మెంట్పై సభ్య దేశాలకు ప్రతిపాదనలు పంపింది కరోనా వైరస్ కారణంగా.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు