ఎక్స్పో-2020 దుబాయ్.. ఏడాది తర్వాతే
- May 30, 2020
దుబాయ్: వరల్డ్ ఎక్స్పో అవార్డింగ్ బాఈ, జనరల్ అసెంబ్లీలో ఎక్స్పో2020 దుబాయ్ని ఏడాదిపాటు పోస్ట్పోన్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2021 అక్టోబర్లో దీన్ని నిర్వహించే అవకాశాలున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో పరిస్థితులు అనుకూలించడంలేదని నిర్వాహకులు తెలిపారు. ఐదేళ్ళకోసారి సుమారు ఆరు నెలలపాటు ఈ బిజినెస్ మరియు కల్చరల్ గేదరింగ్ జరుగుతుంటుంది. బిఐసి సెక్రెటరీ జనరల్ దిమిత్రి ఎస్ కెకెంట్జెస్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేనందున యూఏఈ ప్రభుత్వం అలాగే మెంబర్ స్టేట్స్ తాజా పరిస్థితుల్ని అంచనా వేసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. యూఏఈ గత మార్చ్లోనే పోస్ట్పోన్మెంట్పై సభ్య దేశాలకు ప్రతిపాదనలు పంపింది కరోనా వైరస్ కారణంగా.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







